- పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
టీఎంసీ
సెలిమా ఖాతున్ బీబీ90,77348%
సీపీఎం
జహంగీర్ కరీం స్క్78,86542%
బీజేపీ
సుకుమార్ భూనియా15,4288%
ఎస్యూసీఐసీ
దీపాంకర్ మైటీ1,6671%
- అసెంబ్లీ సీటుదేబ్రా
- మొత్తం ఓట్లు1,89,271
- నోటా2538
- వ్యత్యాసం11,908
పశ్చిమ మెడినిపూర్ జిల్లాలోని డెబ్రా అసెంబ్లీ సీటులో ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఈసారి ప్రత్యేక్ష పోరులో ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి హుమయూన్ కబీర్ను టీఎంసీ తన అభ్యర్థిగా ప్రకటించగా.. బీజేపీ.. మాజీ పోలీసు అధికారి భారతి ఘోష్కు టికెట్ ఇచ్చింది. బెంగాల్ మాజీ పోలీసు అధికారి భారతి ఘోష్ ఒకప్పుడు మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ.. కొంతకాలం తరువాత ఆమెపై పలు ఆరోపణలు చేసి.. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో పార్టీ డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గం బరిలోకి దింపింది. ఘటాల్ లోక్సభలో పరిధిలోకి డెబ్రా అసెంబ్లీ నియోజకవర్గం వస్తుంది. ఇక్కడ నుంచి బెంగాలీ చిత్రాల సూపర్ స్టార్ దేవ్ టీఎంసీ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ భారతీయ ఘోష్ను నిలబెట్టగా.. టీఎంసీ చేతిలో ఓడిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్రాలో టీఎంసీ నుంచి సలీమా ఖాతున్ విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి జహంగీర్ కరీంను ఆమె 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది.
టీఎంసీ
సెలిమా ఖాతున్ బీబీ90,77348%
సీపీఎం
జహంగీర్ కరీం స్క్78,86542%
బీజేపీ
సుకుమార్ భూనియా15,4288%
ఎస్యూసీఐసీ
దీపాంకర్ మైటీ1,6671%
బీజేపీ | కృష్ణానగర్ ఉత్తర్
టీఎంసీ | బర్రాక్పూర్
బీజేపీ | టాలీగంజ్
టీఎంసీ | టాలీగంజ్
బీజేపీ | బెహలా పూర్వ్
టీఎంసీ | బెహలా పశ్ఛిమ్
టీఎంసీ | కోల్కతా పోర్ట్
టీఎంసీ | భవానీపూర్
టీఎంసీ | బాలీగంజ్
టీఎంసీ | మనిక్తలా
టీఎంసీ | శివ్పూర్
బీజేపీ | డోమ్జూర్
టీఎంసీ | ఉత్తర్పారా
బీజేపీ | చుంచురా
సీపీఎం | చండితాలా
బీజేపీ | చండితాలా
బీజేపీ | తారాకేశ్వర్
టీఎంసీ | నందిగ్రామ్
బీజేపీ | నందిగ్రామ్
టీఎంసీ | అసన్సోల్ దక్షిణ్
అధికారి నీలంజన్
టీఎంసీ
ఉదయన్ గుహ
టీఎంసీ
అబానీ మోహన్ జోర్దార్
టీఎంసీ
మనష్ ముఖర్జీ
సీపీఎం
అరూప్ బిస్వాస్
టీఎంసీ
సోవన్ ఛటర్జీ
టీఎంసీ
పార్థా ఛటర్జీ
టీఎంసీ
ఫిర్హాద్ హకీమ్
టీఎంసీ
మమతా బెనర్జీ
టీఎంసీ
జాతు లాహిరి
టీఎంసీ
కలిపాడ మండలం
టీఎంసీ
రాజీబ్ బెనర్జీ
టీఎంసీ
రాచ్పాల్ సింగ్
టీఎంసీ
సంగ్రామ్ కుమార్ దోలై
టీఎంసీ
సెలిమా ఖాతున్ బీబీ
టీఎంసీ
దరిపా షాంపా
కాంగ్రెస్
తపస్ బెనర్జీ
టీఎంసీ
అమికాంటి భట్టాచార్జీ
టీఎంసీ
దిలీప్ ఘోష్
బీజేపీ
Geeta Rani Bhunia
టీఎంసీ
బ్రజమోహన్ మజుందర్
టీఎంసీ
పులక్ రాయ్
టీఎంసీ
ప్రబీర్ కుమార్ ఘోసల్
టీఎంసీ
Tapan Dasgupta
టీఎంసీ
స్వాతి ఖండోకర్
టీఎంసీ
శోభండేబ్ చటోపాధ్యాయ
టీఎంసీ
Subrata Mukherjee
టీఎంసీ
నాయనా బాండియోపాధ్యాయ
టీఎంసీ
అబ్దుల్ ఖలేక్ మొల్లా
టీఎంసీ
బ్రాత్య బసు
టీఎంసీ
చిరంజీత్ చక్రవర్తి
టీఎంసీ
దీపేందు బిస్వాస్ మిథు
టీఎంసీ
జిబాన్ ముఖోపాధ్యాయ్
టీఎంసీ
ఫిర్దౌసీ బేగం
టీఎంసీ
సుబ్రన్షు రాయ్
టీఎంసీ
తన్మోయ్ భట్టాచార్య
సీపీఎం
Crude bombs blast: పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం నాటు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి.
West Bengal Assembly election 2021: పశ్చిమ బెంగాల్లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఆరో విడతలో భాగంగా 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్న తరుణంలో ఆరో దఫా ఎన్నికలను కోవిడ్
బెంగాల్ ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా అన్ని పార్టీలు భావించాయి. అందుకోసమే అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) అటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో మహిళలకు అనేక వాగ్దానాలు చేశాయి.
West Bengal Elections 2021 : ఆకాశాన్నంటుతోన్న కోవిడ్ -19 కేసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు...
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్య మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్
తన ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు ట్యాప్ చేస్తున్నారని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేత ఒకరితో తాను జరిపిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ను బీజేపీ విడుదల చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
West Bengal Assembly Election Highlights: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
BJP agent dies in West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒకచోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీఎంసీ శ్రేణులు
Election 2021: ఓట్ల కోసం.. కోట్లు.. ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో
పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి కాగా.. శనివారం రోజున ఐదో విడత ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.

